Fourth wave Alert: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

Fourth wave alert: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. కొత్తగా 17,135 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 47 మంది మరణించారు. 
 

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 04:43 PM IST

India Corona cases: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,135 మందికి (Corona cases in India) వైరస్ సోకింది. మహమ్మారితో మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 19,823 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 3.69 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Video ThumbnailPlay icon

Trending News