NGT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి భారీ జరిమానా

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. 9 వందల కోట్ల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని..అది కోర్టు ధిక్కరణేనని ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 11:20 PM IST

The NGT gave a shock to the Telangana government in the Palamuru-Ranga Reddy project cas

Video ThumbnailPlay icon

Trending News