President Droupadi Murmu: యాదాద్రి పర్యటనలో రాష్ట్రపతి ముర్ము

President Droupadi Murmu: యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 05:24 PM IST

President Droupadi Murmu: యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి ఉన్నారు.

Video ThumbnailPlay icon

Trending News