AP MLC Elections 2023: ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగింది: సజ్జల

AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని ఆయన అన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 19, 2023, 01:30 PM IST

AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగిందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని.. తమ ఓటర్లు వేరే ఉన్నారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు బాగా ఆదరించారన్నారు.

Video ThumbnailPlay icon

Trending News