All In One News: తెలుగు రాష్ట్రాల్లోని టాప్ న్యూస్ చూద్దాం..

All In One News: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలో పర్యటించారు. సీఎం జగన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News