YS Sharmila: కాళేశ్వరం అవకతవకలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల!

YS Sharmila: రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేశారు.
 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:41 PM IST

YS Sharmila: లక్షల కోట్లతో కాళేశ్వరం కట్టి ఏం సాధించారని ప్రశ్నించారు  వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సైను కలిసి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. 
 

Video ThumbnailPlay icon

Trending News