యూపీలో రోడ్డు ప్రమాదం;10 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ పరిధిలోని మదిహన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Last Updated : Dec 11, 2017, 10:20 AM IST
యూపీలో రోడ్డు ప్రమాదం;10 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ పరిధిలోని మదిహన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-ట్రాక్టర్ ఢీ కొట్టడంతో 10 మంది మృతిచెందారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Trending News