Electricity Bill: త్వరలో ప్రజలపై విద్యుత్ షాక్‌.. రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్‌

Telangana Electricity Bill Hike: విద్యుత్‌ ఛార్జీలు పెంచి రేవంత్‌ రెడ్డి ప్రజలపై తీవ్ర భారం మోపబోతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచవద్దని డిమాండ్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Oct 21, 2024, 08:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News