Cm Kcr Yadadri Tour: సీఎం యాదాద్రి పర్యటనకు భారీ బందోబస్తు..

Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 06:34 PM IST

Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు. నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌తో పాటు మరికొందరు కూడా స్వర్ణతాపడానికి బంగారం విరాళంగా అందజేయనున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News