Rajanna Sircilla: ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి  కేటీఆర్ పర్యటించనున్నారు.  తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 05:53 PM IST

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి  కేటీఆర్ పర్యటించనున్నారు.  తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.

Video ThumbnailPlay icon

Trending News