CM Jagan Delhi tour: కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్

CM Jagan Delhi tour: కాపేటల్లో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై జగన్ ప్రధానంగా చర్చించనున్నారు. 

  • Zee Media Bureau
  • Mar 17, 2023, 01:49 PM IST

CM Jagan Delhi tour: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరనున్నారు సీఎం. అనంతరం జగన్ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News