Samantha: చైతూ శోభిత నిశ్చితార్థంతో సమంత కొత్త నిర్ణయం.. జీవితంలో మరో కొత్త అడుగు

Actress Samantha Entry In Sports: సినీ నటి సమంత రూత్‌ ప్రభు జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా కాకుండా వ్యాపారపరంగా కీలక అడుగు వేశారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న పికిల్‌బాల్‌ లీగ్‌ జరగనుంది. ఈ లీగ్‌లో చెన్నై జట్టును సమంత కొనుగోలు చేశారు.

1 /6

Samantha Ruth Prabhu: వినోదం అందిస్తూనే సినీ నటి సమంత వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టారు. క్రీడా రంగంలోకి సమంత ప్రవేశించారు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఓ క్రీడా సంబరాల్లో భాగస్వామ్యం పంచుకున్నారు.

2 /6

Samantha Ruth Prabhu: దేశంలోనే తొలిసారిగా ప్రపంచ పికిల్‌బాల్‌ లీగ్‌ జరగనుంది. ఈ లీగ్‌లో చెన్నై జట్టును సమంత కొనుగోలు చేశారు.

3 /6

Samantha Ruth Prabhu: నటేకార్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని సమంత కొనుగోలు చేశారు. ఆ జట్టుకు యజమాని అయ్యారు.

4 /6

Samantha Ruth Prabhu: విడాకులు, అనారోగ్యం వంటి సమస్యలను ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

5 /6

Samantha Ruth Prabhu: ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు, సినిమాలతో సమంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ఓటీటీ ప్రాజెక్టులు, హిందీ సినిమాలు సమంత చేస్తున్నారు.

6 /6

Samantha Ruth Prabhu: విడాకుల తర్వాత సమంత తెలుగులో శాకుంతలం మినహా మరే సినిమా, ప్రాజెక్టు చేయలేదు. దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమకు సమంత దూరమైనట్టు కనిపిస్తోంది.