8th Pay Commission News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు కానుంది. మరి కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
8th Pay Commission Latest News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి చేరడంతో తదుపరి పెంపు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
8th Pay Commission Latest Updates: 8వ వేతన సంఘం నోటిఫికేషన్ ప్రకటన బడ్జెట్లో ఉండవచ్చని అంచనా ఉంది. ఎందుకంటే 8వ వేతనసంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Central Govt Employees Salary Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందకున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Latest News: కొత్త పేకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై కదలిక వచ్చింది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం గురించి చర్చ జరుగుతోంది. 7వ వేతన సంఘం ఏర్పడి పదేళ్లు పూర్తయిపోవడంతో తదుపరి వేతన సంఘం ఎప్పుడా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీత భత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాల్సిన సమయం, అవసరం వచ్చేసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోవచ్చనేది ఉద్యోగుల అంచనాగా ఉంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. 8వ వేతన సంఘం ఏర్పడనుందా లేదా అనేది పరిశీలిద్దాం.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ వచ్చే నెల నుంచి పెరగనుంది. మరోవైపు కనీస వేతనం భారీగా పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏతో పాటు ఇక జీతం కూడా భారీగా పెరగనుంది. డీఏ పెంపు ఆమోదం పొందడంతో పాటే జీతం ఒక్కసారిగా పెరగనుంది. ఒకేసారి 9 వేల వరకూ జీతం పెరుగుతుందని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2024 Expectations: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ రానుందా..? బడ్జెట్లో భారీ ప్రకటనలు రానున్నాయా..? ఓటాన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది..? ఉద్యోగులతోపాటు దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
8th Pay Commission Latest Updates: కొత్త ఏడాదిలో 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్ పే కమిషన్ను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త ఫార్ములా ప్రకారం జీతాలు చెల్లించే అవకాశం ఉంది.
8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గిఫ్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తరుణంలో గుడ్న్యూస్ ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
Update on 8th Pay Commission: కొత్త పే కమిషన్ అమలుపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. మోదీ సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం కాదిప్పుడు..ఇకపై 8వ వేతన సంఘంపై చర్చ నడుస్తోంది. త్వరలో ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలు చేయనుందని తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభాలు అందనున్నాయో తెలుసుకుందాం..
8th Pay Commission Latest News: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.