KCR Tour: ఏమాత్రం తగ్గని కేసీఆర్‌ క్రేజ్‌.. ప్రజల అపూర్వ స్వాగతం

KCR Craze: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ కదిలారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను కేసీఆర్‌ పరామర్శించారు. జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్‌ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాల పర్యటనలో కేసీఆర్‌ అపూర్వ స్వాగతం దక్కింది. కేసీఆర్‌కు ఏమాత్రం క్రేజీ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.

1 /10

KCR Out: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ ప్రజల మధ్యకు వచ్చారు. సూర్యాపేట, జనగామ జిల్లాలో పర్యటనకు కేసీఆర్‌ ఘన స్వాగతం లభించింది.

2 /10

KCR Tour: చాలా రోజుల తర్వాత తమ మధ్యకు వచ్చిన కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది.

3 /10

KCR Tour: ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్‌ ప్రజల మధ్యకు వచ్చారు.

4 /10

KCR Tour: బస్సులో కూర్చున్న కేసీఆర్‌ వద్దకు అభివాదం చేసిన ప్రజలు

5 /10

KCR Tour: జిల్లాలో పర్యటనతో కేసీఆర్‌కు ఏమాత్రం క్రేజీ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.

6 /10

KCR Tour: జిల్లాల పర్యటనలో కేసీఆర్‌కు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం దక్కింది. 

7 /10

KCR Tour: పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.

8 /10

KCR Tour: జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్‌ పర్యటించారు.

9 /10

KCR Tour: నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను కేసీఆర్‌ పరామర్శించారు.

10 /10

KCR Tour: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ కదిలారు.