Team India: కోహ్లీ, రోహిత్‌ శర్మతో ప్రధాని మోదీ ఏం చేశారో చూడండి.. ఫొటోలు వైరల్

Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

1 /11

Team India: టీ ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు స్వదేశం చేరుకుంది.

2 /11

Team India: అమెరికాలో వర్షం ముప్పు నుంచి బయటపడిన భారత జట్టు ప్రత్యేక విమానంలో భారతదేశానికి చేరింది.  

3 /11

Team India: అక్కడి నుంచి నేరుగా న్యూఢిల్లీ చేరుకోగా.. డ్యాన్స్‌లతో మన ఆటగాళ్లు హల్‌చల్‌ చేశారు.  

4 /11

Team India: అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుని కలిశారు.  

5 /11

Team India: జట్టు సభ్యులతో ప్రపంచకప్‌ వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.  

6 /11

Team India: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ప్రత్యేకంగా ప్రధాని పరిశీలించారు.

7 /11

Team India: సమావేశంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రాతోపాటు ప్లేయర్లందరితో మోదీ ఫొటోలు దిగారు.  

8 /11

Team India: ట్రోఫీని సాధించిన భారత ఆటగాళ్లను ప్రధాని అభినందించారు.  

9 /11

Team India: గతంలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిన భారత జట్టుకు నాడు మోదీ అండగా నిలిచారు. ఆటగాళ్లకు ధైర్యం ఇచ్చారు.  

10 /11

Team India: భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ప్లేయర్లకు మోదీ సూచించారు.  

11 /11

Team India: ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x