Presidents Rule Likely To End On Febraury 9th And Upcoming New CM Y Khemchand Singh: వివిధ వర్గాల మధ్య ఘర్షణతోఅల్లకల్లోలం.. హింస ప్రేరేపితం కావడంతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించగా.. త్వరలోనే ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది. బీజేపీ తరఫున కాబోయే సీఎం ఎవరో తెలుసా?
Know Who Get Padma Bhushan And Padma Vibhushan Awards: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ప్రకటించారో తెలుసా? సామాజిక సేవలు, కళలు, వైద్యం తదితర రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Double Jackpot To Farmers PM Kisan Yojana Amount Likely To Increase 6000 To 8000: కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త వినిపించబోతున్నది. పంట పెట్టుబడి సహాయంగా అందిస్తున్న పీఎం కిసాన్ డబ్బులను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న బడ్జెట్లో ఈ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Request To Center On Capital Amaravati Official Announcement: ఏపీ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని కేంద్రానికి చంద్రబాబు కీలక విజ్ఞప్తి చేశారు. రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత తేవాలని కోరారు. ఏపీ రాజధానిగా అధికారిక గుర్తింపు లభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.
India Vs Pakistan: పహల్గామ్ దాడి తర్వాత .. భారత్ .. పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ తో గట్టి సమాధానే ఇచ్చింది. కానీ తాజాగా పాకిస్థాన్ ఓ నిత్యావసర వస్తువు మన దేశంలో పై పూర్తిగా ఆధారపడి ఉంది. అది మన దేశంలో రూ.40 నుంచి 42 విలువ చేసే ఆ వస్తువు .. పాకిస్థాన్ లో ఎంత ధర ఉందో షాక్ అవుతున్నారు.
PM Narendra Modi Expensive Cars And Worth Details: భారత ప్రధానమంత్రిగా పన్నెండేళ్లుగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఉపయోగించే కార్లు ఏమిటో తెలుసుకుందాం. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన వ్యక్తికి ఉపయోగించే కార్లు పరిశీలిద్దాం. శత్రు దుర్బేధ్యంగా ఉండే ప్రధాని కాన్వాయ్లో ఉండే కార్లు, వాటి ధరలు ఇలా ఉంటాయి.
Know Revanth Reddy Demands List To PM Narendra Modi: రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక విజ్ఞప్తులు, డిమాండ్లు ప్రధాని మోదీ ఉంచారు. వాటిని వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy 5 Lakh Crore Land Scam: దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా చెబుతున్న హిల్ట్ కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కుంభకోణంపై రాహుల్ గాంధీకి లేఖ రాసి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Central Govt Likely To Announce Big Gift On December 2nd About 8th Pay Commission: ఎప్పటి నుంచో 8వ వేతన సంఘంపై ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు కీలక అప్డేట్ రానుంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. డిసెంబర్ 2వ తేదీన పార్లమెంట్ వేదికగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
YV Subba Reddy Sensational Demand: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే వివాదంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై పదేళ్ల నుంచి విచారణ చేయలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
Delhi Blast At Red Fort Here Minute To Minute Live Updates In Telugu: దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో పేలుళ్లు జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మొత్తం 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. దీంతో దేశ రాజధానిలో ఏం జరుగుతుందనేది అంతా హాట్ టాపిక్గా మారింది.
Bihar Assembly Election 2025 Phase 1 : దేశ రాజకీయాల్లో మలుపు తిప్పు అతి కీలక రాష్ట్రమైన బిహార్ లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ పోరులో ఎన్డీయే వర్సెస్ మహాగట్బంధన్ మధ్య హోరా హోరీగా తలపడుతున్నాయి.
Bihar Assembly Polls First Phase: దేశ రాజకీయాల్లో అతి కీలకమైన రాష్ట్రం బిహార్. ఇక్కడి ఎన్నికల ఫలితాలను దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు రెండు కీలక కూటమిలకు అగ్ని పరీక్ష లాంటది. గత నెల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల హీట్ మరింత వేడెక్కింది. తాజాగా బిహార్ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగియబోతుంది. నేటి సాయంత్రం 6 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగయనుంది.
Govt Employees Know About Top 10 Points Of 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంటే జీతాలు పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం వేస్తోంది. తాజాగా వేతన సంఘం నియమ నిబంధనలను ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. మరి వేతన సంఘం గురించి టాప్ 10 అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
Google Announces AI Hub In India At Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ఇకపై గూగుల్ అడ్డాగా మారబోతుంది. గూగుల్కు చెందిన ప్రతిష్టాత్మక ఏఐ హబ్ దేశంలోనే తొలిసారిగా విశాఖపట్టణంలో ఏర్పాటుకానుంది. ఈ మేరకు మంగళవారం కీలక ఒప్పందాలు జరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jubilee Hills By Poll Schedule Released BY EC: తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు శంఖారావం ఊదింది. పోలింగ్ తేదీ, ఫలితాలు ఎప్పుడో తెలుసుకందాం.
Bihar Elections 2025 Schedule Here Two Phase Polling For 243 Assembly Seats: దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన బిహార్లో అసెంబ్లీ పోరు మొదలైంది. యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్, తేదీలు ఇలా ఉన్నాయి.
Union Cabinet Approves 3 Percent DA Hike: ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం పండుగ గిఫ్ట్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, డీఆర్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగంటే పండుగ.
Chandrababu Invites To Invest In Andhra Pradesh: పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఏపీ అని.. పెట్టుబడులను ఆకర్షించడంలో తమకు ట్రాక్ రికార్డు ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులకు స్వాగతం పలికారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
EPS 95 Bumper Gift To Pensioners Likely To Get Rs 9000 Pension Hike: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ అంశంలో చందాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈపీఎస్ 95కి సంబంధించి లోక్సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.