YS Sharmila Slams PM Modi Vizag Visit: యోగాంధ్ర కోసం విశాఖలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఈ సారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా? లేదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని ప్రధాని మోదీని వైఎస్ షర్మిల నిలదీశారు.
All Set To Yoga Andhra 2025 In Vizag Here Full Schedule Of June 20 And 21st: యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో యోగాంధ్ర 2025 కార్యక్రమం జరగనుంది. విశాఖలో జరగనున్న యోగాంధ్రకు ఏర్పాట్లు పూర్తి కాగా.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
Croatia Welcomes To Narendra Modi With Gayatri Mantra: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో పర్యటించగా అక్కడి ప్రజలు గాయత్రి మంత్రంతో ఘన స్వాగతం పలికారు. ఎంతో లయబద్ధంగా.. తన్మయత్వంతో గాయత్రి మంత్రం పఠించారు. అక్కడి భారతీయులు వందేమాతరం, భారత మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Operation Sindhu: ఇరాన్లో యుద్ధ వాతావరణంతో అక్కడ చిక్కుకున్న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిని ఫస్ట్ ప్లైట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా దోహాల మీదుగా ఢిల్లీకి చేరుకుంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన కపటబుద్ధిని బయట పెట్టుకున్నారు. తనకు పాకిస్థాన్ అంటే చాలా ఇష్టం అని యుద్ధాన్ని తానే ఆపానని తెలిపారు. ఐ లవ్ పాకిస్థాన్ అని వ్యాఖ్యానించారు. మోడీ గొప్ప వ్యక్తి అని నిన్న రాత్రే ఆయనతో మాట్లాడానని చెప్పారు.
Iran - Israel War:ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించడంపై ట్రంప్ స్పందించారు.
Israel Iran War:ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైందనే చెప్పవచ్చు. టెహ్రాన్ లోని న్యూక్లియర్ సైట్స్ పై ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, సైప్రస్, క్రొయేషియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసి ఈ సమాచారాన్ని అందించింది.
Kula Ganana: కులగణనపై చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఊదరగొడుతున్నారు. కేంద్రం కూడా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్ష నేత డిమాండ్ తలొగ్గిందా లేదా అనేది పక్కన పెడితే..కేంద్రం కూడా కులగణనపై కీలక నిర్ణయం తీసుకుంది. దీని వెనక పెద్ద స్ట్రాటజీ ఉందనేది అందరు చెబుతున్న మాట.
Chenab Bridge: జమ్మూ కాశ్మీర్ ప్రజల శతాబ్దాల కల నెరవేరింది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
What is special about Chenab Bridge: జూన్ 6న చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ వంతెన కాశ్మీర్ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. ఈ సందర్భంగా ఈ బ్రిడ్జి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
PM Modi meets Vaibhav Suryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పీఎం మోదీని ప్రత్యేకంగా కలిశారు. పట్నా ఎయిర్ పోర్టులో జరిగిన ఈ సమావేశం వైభవ్ కు ఇంగ్లండ్ టూర్ కు ముందు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ భేటీ గురించి స్వయంగా మోదీ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. వైభవ్ తోపాటు ఆయన తల్లిదండ్రులను కూడా ప్రధాని మోదీ కలిశారు.
PM Narendra Modi High Priority To CM Chandrababu: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ విశేష ప్రాధాన్యం ఇచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi High Priority To Chandrababu: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబుతో ప్రధాని మోదీ ఎక్కువ సేపు సరదాగా గడిపారు. రేవంత్ రెడ్డితోపాటు హేమంత్ సోరేన్, ఎంకే స్టాలిన్, భగవంత్ మాన్ తదితర సీఎంలు ప్రత్యేకంగా ప్రధాని మోదీతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది.
Revanth Reddy Speech In Zaheerabad Meeting: రైతులకు రుణమాఫీ.. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఎన్ని సార్లయినా కలుస్తానని సంచలన ప్రకటన చేశారు.
Nara Lokesh Tomorrow Meets To Narendra Modi In New Delhi: రాజకీయంగా చంద్రబాబు కన్నా నారా లోకేశ్ ప్రొజెక్ట్ అవుతున్నాడు. పార్టీలో.. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్ ప్రధాని మోదీ కల తీర్చనున్నాడు. మోదీ కోరిన కోరికను లోకేశ్ నెరవేర్చనున్నాడు.
PM Narendra Modi Sensation Comments In AFS Adampur: ఆపరేషన్ సిందూర్ అనంతరం తన దాడులతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ వాటికి తన పర్యటనతో పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రసంగంతో ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చారు.
BCCI Big Shock To Hyderabad Chennai: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్ల రీషెడ్యూల్ వచ్చేసింది. యుద్ధానికి తాత్కాలిక విరామం లభించడంతో లీగ్ను పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేసింది.
Pakistan Will Setright Or Again Attack On India After Modi Speech: ఉగ్రదాడులతో సైనిక దాడులతో తెగబడుతున్న పాకిస్థాన్పై ప్రధాని మోదీ గర్జన చేశారు. భారత్ వైపు చూడాలంటే వణికిపోవాల్సిందేననే రీతిలో మోదీ చేసిన ప్రసంగంతో పాకిస్థాన్లో మార్పు ఉంటుందా? మోదీ వార్నింగ్తో పాకిస్థాన్ సైలెంట్గా ఉంటుందా? అనేది తెలుసుకుందాం.
PM Modi To Address The Nation Here Live Updates: పాకిస్థాన్తో తీవ్ర యుద్ధ పరిస్థితులు ఏర్పడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నారో అనేది క్షణం క్షణం లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.