PM Narendra Modi Telangana Visit Live Updates In Telugu: హ్యాట్రిక్ విజయం అనంతరం తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తుండగా.. ఈ సమయంలో బండి సంజయ్ కొడుకుపై పోక్సో నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ప్రధాని పర్యటన ఎలా సాగుతుందో.. దానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Revanth Reddy Requests Telangana Need PM Narendra Modi Big Heart On Development: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని కోరారు. వికసిత్ భారత్ కావాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలని పేర్కొన్నారు.
West Bengal CM Suvendu AdhikariNet worth And Assets Details: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుండగా.. మమతా బెనర్జీ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఆమె శిష్యుడు సువేందు అధికారి అధిరోహించనున్నాడు. ఈ మేరకు బీజేపీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. సీఎం సువేందు అధికారి వ్యక్తిగత విషయాలు, ఆయన ఆస్తిపాస్తులు తెలుసుకుందాం.
Union Cabinet Approves Railway Multi Tracking Projects: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కేంద్ర మంత్రివర్గం మూడు కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మీదుగా కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Election Results 2026 Completes Know The Which Party Largest In Results: భారతదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయనేది స్పష్టత వచ్చింది. బీజేపీ మూడు రాష్ట్రాలు, టీవీకే తమిళనాడు, కాంగ్రెస్ కూటమి పుదుచ్చేరిలో విజయం సాధించింది.
Exit Poll 2026:రాజకీయాల్లో ఊహించని మార్పులు...ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయాలని ఎత్తులు...పైఎత్తులతో సాగిన ఎన్నికలు రాజకీయ పార్టీలకు సవాలుగా మారాయి. ఏకచత్రాధిపత్యానికి తావులేదని ఓటర్లు తీర్పునిచ్చారు. రాజకీయ ఉద్ధండులకు ఓటుతో షాకిచ్చారు. ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఇపుడు తాజాగా నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్ల రాజకీయపార్టీల నాయకులను ఖంగుతినిపిస్తారా లేదా అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ వాటికి ఊతం ఇస్తున్నాయి.
Zee News AI Anchor Zeenia Accurate Exit Polls On 5 States Assembly Elections: భారత రాజకీయాల్లో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన జీ న్యూస్ మీడియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేడు విడుదల చేయనున్నాయి. ఎగ్జిట్ ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
West Bengal Assembly Poll 2026: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల క్రతువు ముగిసింది. అటు పశ్చమ బెంగాల్ లో ఈ నెల 23న మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో రెండో విడతకు నిన్న సాయంత్రంతో ప్రచారానికి తెర పడింది. రేపు 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.
PM Narendra Modi Apology To Indian Women And Fire On INDI Block: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించారు. మహిళలకు క్షమాపణలు చెప్పిన అనంతరం బిల్లును అడ్డుకున్న విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు.
Narendra Modi Address To Nation Live Updates: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన అనంతరం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్..
Cabinet Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. పార్లమెంట్లో కీలక బిల్లులైన మహిళ రిజర్వేషన్ సహా 131 రాజ్యాంగ సవరణ బిల్ల వీగిపోయిన నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Delimitation Bill 2026: లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. పార్లమెంట్ లో ప్రస్తుతం ఉన్న ఎంపీల లెక్క ప్రకారం డీలిమిటేషన్ బిల్లు పాస్ కావడం అంత ఈజీగా లేదు.
Mahila Reservation Bill: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై అమిత్ షా నేతృత్త్వంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు బిల్లులపై లోక్సభలో ఓటింగ్ జరగనుంది.
Mahila Reservation Bill: గత కొన్ని దశాబ్దాలుగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్స్ బిల్లు.. వచ్చే ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. దాంతో డీ లిమిటేషన్ కు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. నిన్న ఈ బిల్లుపై వాడీవేడిగా చర్చ సాగింది. ఈ బిల్లుపై ప్రధాని మోడీ సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మహిళ బిల్లకు సంబంధించి నేడు లోక్ సభలో ఓటింగ్ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Delimitation - Women Reservation Bill: మన దేశం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. మహిళకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఈ రోజు పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
Delimitation Politics:లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో తలెత్తే రాజకీయ పరిణామాలు... దక్షిణాది రాష్ట్రాలకు సవాలు విసురుతున్నాయి. దేశవ్యాప్తంగా నియోజవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 543 లోక్ సభ స్థానాలను 850 లోక్ సభస్థానాలుకు పెరగనున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని రాజకీయ పక్షాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Parliament Spl Session: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టుగా.. మహిళలకు పార్లమెంట్ లో 33 శాతం రిజర్వేజన్స్ కల్పించడంతో పాటు నియోజకవర్గాలను పెంచుతూ కేంద్రం ప్రత్యేకంగా మూడు బిల్లులను నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది.
Delimitation 2026: లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును రేపటి నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతుంది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ శాఖ ఎంపీలకు ఈ బిల్లు విషయమై సమాచారం అందించింది.
Chandrababu Wrote Letter To YS Jagan On Nari Shakti Vandan Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్పై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతు పలకాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్తో సహా దేశంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు.
AP Delimitation:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చట్టసభల్లో సీట్ల సంఖ్యపెరగబోతున్నాయి. 2026లో తలపెట్టబోతున్న జనగణన, మహిళా రిజర్వేషన్లతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్ సభ నియోజకవర్గాలు గణనీయంగా పెరగబోతున్నాయి. దీంతో ఎవరు లాభపడబోతున్నారే విషయానికొస్తే..