Rashmika Mandanna: యానిమల్స్‌తో యానిమల్ హీరోయిన్.. పెట్స్‌తో రష్మిక పిక్స్ వైరల్..

Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్‌తో కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈమె తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.  

 

1 /7

రష్మిక 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది  హిందీలో అమితాబ్‌తో కలిసి గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది.

2 /7

యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరో రేంజ్‌కు ఎదిగింది.

3 /7

'యానిమల్' మూవీ కంటే ముందు ఈ భామ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' మూవీతోనే మొదటగా ప్యాన్ ఇండియా కథానాయికగా సత్తా చాటింది.

4 /7

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న 'సికిందర్' మూవీలో కథానాయికగా నటిస్తోంది.

5 /7

అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా రష్మిక పేరును పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

6 /7

కథానాయికగా ఎంత బిజీగా ఉన్న రష్మిక తన పెట్స్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటుంది. వీలునపుడల్లా వాటి ఆలనా పాలనా చూస్తూ ఉంటుంది.

7 /7

రష్మిక మందన్నకు ప్రముఖ సామాజిక మాధ్యమం  ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x