Sai Dharam Tej: విజయవాడ వరదలపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం.. అచ్చం మామలాగా మెగా అల్లుడు

Sai Dharam Tej Emotional On Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను పరామర్శించేందుకు సినీ నటుడు సాయి దుర్గా తేజ్‌ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిని దర్శించడం.. వృద్ధాశ్రమాన్ని సందర్శించి.. తర్వాత మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఒకరోజులో విజయవాడలో సుప్రీం హీరో సుడిగాలి పర్యటన చేపట్టారు.

1 /8

Sai Dharam Tej: విజయవాడలో సినీ నటుడు సాయి దుర్గా తేజ్‌ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ సుడిగాలి పర్యటన చేపట్టాడు.

2 /8

Sai Dharam Tej: మొదట ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గ మల్లేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాడు.

3 /8

Sai Dharam Tej: ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం దగ్గరుండి దర్శన ఏర్పాట్లు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు.

4 /8

Sai Dharam Tej: విజయవాడలోని వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమానికి సాయి ధరమ్‌ తేజ్‌ వచ్చాడు.

5 /8

Sai Dharam Tej: వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు సాయి ధరమ్ తేజ్ తెలుసుకున్నాడు.

6 /8

Sai Dharam Tej: వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం రు.2 లక్షలు నగదు సహాయం ప్రకటించాడు.

7 /8

Sai Dharam Tej: విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన రూ.10 లక్షల సహాయాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించాడు.

8 /8

Sai Dharam Tej: మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ను సాయి దుర్గా తేజ్‌ అందించాడు.