Nara Lokesh Fire About His Mother Insult In Assembly: ఏ మహిళను అవమానించినా వదిలిపెట్టమని.. తల్లి, చెల్లి, భార్య ఎవరినీ ఏమైనా తాము ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే ఊరుకుంటామా? అని వైఎస్సార్సీపీపై ఉగ్రరూపం దాల్చారు.
CM Chandrababu Review Meeting: 19 నెలల పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసి మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన హామీల్లో ప్రజలకు అన్నీ అందించామని ప్రకటించారు. తనతో పాటు వేగంగా పనిచేసి త్వరితగతిన పనులు అయ్యేలా చూడాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
CM Chandrababu Orders To Lets Change Outdated Laws: ప్రజలందరికీ మెరుగయ్యేలా పాలన అందిద్దామని.. 19 నెలల పాలనలో ప్రజలకు అన్నీ అందించామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందరూ వేగంగా పనిచేసి త్వరితగతిన పనులు అయ్యేలా చూడాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
Adani Data Center Vizag Land Dispute: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖపట్నంలోని భూ కేటాయింపుల వ్యవహారంలో హైకోర్టులో చుక్కెదురైంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వందల ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా కట్టబెట్టడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Nara Lokesh News Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది కేంద్ర కీలక మంత్రులతో వివిధ అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులతో పాటు.. బడ్జెట్లో కేటాయించిన రాయితీల గురించి చర్చించే అవకాశాలున్నాయి..
Jogi Ramesh fires on Chandrababu naidu govt: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ పై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. మీ చిప్ దొబ్బిందని సెటైర్ లు వేశారు. నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడులు చేయిస్తారా..?.. అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
Nara Lokesh Special Looks With Round Neck T Shirt And Pant Pics Goes Viral In Davos WEF: పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నారా లోకేశ్ కొత్త లుక్లో కనిపించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా యువకుడిగా కనిపించడం వైరల్గా మారింది. ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Nara Brahmani Playing Cricket: మంగళగిరి నియోజకవర్గంలో క్రీడా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. నారా లోకేశ్ క్రీడా ప్రాంగణం (భోగి ఎస్టేట్స్) వేదికగా ఆదివారం 'మంగళగిరి ప్రీమియర్ లీగ్ (MPL)-4' క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ క్రీడలను ప్రారంభించి సందడి చేశారు.
Chandrababu Naidu Business Reformer Award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గానూ 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎంపికయ్యారు.
nara brahmani interesting comments on politics: ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మాట్లాడుతు పాడి రంగంలో గొప్ప ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. దీనితో చాలా మందికి ఉపాధి దొరికేలా చేస్తున్నామన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయాలపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Liquor Syndicates Big Shock To TDP: టీడీపీకి రాజమండ్రిలో మద్యం సిండికేట్ల అక్రమాలు షాక్ ఇస్తున్నాయి..! వైన్ షాపుల నుంచి నెలకు లక్షల రూపాయల మామూళ్ల వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకుంటోంది..! టీడీపీ నేతల మధ్య రచ్చతో పార్టీ పరువు గోదావరిలో కలుస్తోంది..! ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా..!
CM Chandrababu Deep Shock On Alluri District Bus Accident: తెల్లవారుజామునే ఘోర బస్సు ప్రమాదం సంభవించడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే వెంటనే అధికార యంత్రాంగంతో అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎంఓ ప్రకటన ఇలా ఉంది.
Minister Nara Lokesh: ప్రశాంతి నిలయం ప్రశాంతతకు నిలయమన్నారు మంత్రి నారా లోకేశ్. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని చెప్పారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని లోకేశ్ అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.బాబా శతజయంతి కేవలం ఓ వేడుక కాదని.. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన వందేళ్ల పవిత్ర ప్రయాణమని లోకేశ్ చెప్పారు.
Tomorrow 4 IT Companies Bhumi Puja In Vizag A Head Of CII Summit 2025: పారిశ్రామిక, ఐటీ నగరంగా విశాఖపట్టణం తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలను ప్రారంభించేలా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే నాలుగు కంపెనీలు రేపు భూమి పూజ చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Shree Charani Welcome Ceremony: భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు.
Ap Govt On montha effect: మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే తుపాన్ ప్రభావితం ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు కూడా సహాయక చర్యల్లో మమేకం అవుతున్నారు. ప్రజలకు ఆహారం, వైద్యం, తాగునీరు మొదలైనవి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తుపాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరంఅయితే తప్ప బైటకు రాకూడదని అధికారులు కీలక సూచనలు చేశారు.
Minister Nara Lokesh on Montha Effect: బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలమైన తుపానుగా మారింది. ముఖ్యంగా మొంథా ఎఫెక్ట్ తో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి నారాలోకేష్ సైతం రంగంలోకిదిగారు. అధికారులతో పాటు ఎమ్మెల్యేలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. విద్యుత్, తుపాను ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్యం, అందించాలన్నారు. అంబులెన్స్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయంలేకుండా చూసుకొవాలన్నారు. భారీ వర్షాలకు చెరువు కట్టలు
PM Modi AP Tour News: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ పర్యటనలో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్.. దేవాలయ జ్ఞాపికలతో పాటు ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు.
Richest Indian Ministers: తాజాగా మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యంత సంపన్న మంత్రులున్న లిస్ట్ ను ఓ ప్రైవేటు సంస్థ విడుదల చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల వాళ్లే టాప్ లో ఉన్నారు. అయితే వీళ్లు అఫిడవిట్లు ఇతరత్రా లీగల్ సమర్పించిన డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ లిస్టు విడుదల చేశారు. అందులో టాప్ లిస్టులో మంత్రులెవరో మీరు ఓ లుక్కేయండి..
Nara Lokesh: ఏపీ శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు నిండు సభలో మా అమ్మను అవమానించినప్పుడు గుర్తు రాలేదా? వైసీపీ నేతలు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఏకిపారేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.