Pitru paksham 2024: పితృపక్షం ప్రతి ఏడాది నిర్వహిస్తారు. బాధ్రపదం ముగియగానే ఈ పక్షం రోజులు ప్రారంభమవుతాయి. ఆశ్వీయుజ మాసంలో ఓ 15 రోజులపాటు పితృపక్షం రోజులు నిర్వహిస్తారు. అయితే, ఈ రోజుల్లో బిడ్డ పుడితే ఏం జరుగుతుంది? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.