Uttar Pradesh Government Doctor News: ఒక ప్రభుత్వ వైద్యుడు 14 ఏళ్ల వయసు కలిగిన మైనర్ బాలిక కాలు ఎముకను విరగ్గొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఓ జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Leopard Attack on biker Video: చిరుత పులి రాత్రి పూట బైకర్ పై దాడి చేసింది. ఇంతలో అతను భయంతో కింద పడిపోయాడు. అయిన ఏమాత్రం భయంలేకుండా చిరుతతో ఫైటింగ్ కు దిగాడు. యూపీలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ట్రెండింగ్ గా మారింది.
Uttara Pradesh strom ఉత్తరప్రదేశ్ ను గాలి వాన ఒణికించింది. ప్రకృతి ప్రకోపానికి ఆ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. భీకర గాలి దుమారం, భారీ వర్షాలు ఆ రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలివాన సృష్టించిన బీభత్సానికి పలువురు మృత్యువాత పడ్డారు.
Husband kills wife in up: తన ఎఫైర్ గురించి ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను పేపర్ కట్టర్తో దారుణంగా భార్య గొంతు కోసిమరీ హత్య చేశాడు. యూపీలోని మీరట్ లో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.
woman climbs cell tower in Uttar Pradesh: పూజ అనే మహిళ వంద అడుగుల సెల్ టవర్ ఎక్కి నానా రచ్చ చేసింది. అంతే కాకుండా తన ప్రియుడితో మరల పెళ్లి చేయాలని నానా హంగామా చేసింది. యూపీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Bride demands 90 lakhs for mating in uttar pradesh: ఆగ్రాకు చెందిన యువకుడికి గతేడాది ఏప్రిల్ 29న కల్పన అనే యువతితో వివాహం జరిగింది. శోభనం రోజు శారీరకంగా కలవాలటే తనకు రూ.90 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిది. దీంతో యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట తెగ వైరల్గా మారింది.
Road Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వెళ్తుండగా పెళ్లి బస్సు వేగంగా దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Groom Marries bride after death Video: వధువు చనిపోవడంతో పెళ్లికి వచ్చిన వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వరుడు సన్నిమధేసియా మాత్రం తాను యువతినిమనసారా ప్రేమించినట్లు చెప్పాడు. వధువు అంత్యక్రియలకు ముందు ఆమెను పెళ్లాడి అందర్ని షాక్ కు గురిచేశాడు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది.
Family kept snake bite body in ganga uttar pradesh: మంత్రగాళ్లు చెప్పారని తన కొడుకు శరీరంను కర్రకుకట్టేసి కొన్ని గంటల పాటు ప్రవహించే నీళ్లలో వేలాడేలా చేశారు.ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపేశారు. అనంతరం వారు పారిపోయేందుకు ప్రయత్నించగా బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దారుణ ఘటన కత్వారు కా పురా ప్రాంతంలో జరిగింది. బాధితుడిని న్యాయవాది రాజీవ్ సింగ్ గా గుర్తించారు.
Mirzapur lawyer shot dead on road: మార్నింగ్ వాక్ కు వెళ్లిన లాయర్ పై గుర్తు తెలియని దుండగులు నాటు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Yamuna River boat tragedy: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. బృందావన్లోని కేశీఘాట్ వద్ద యమునా నదిలో యాత్రికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో బోట్ లో 25 మంది ఉన్నారు. నదిపై ఉన్న ఫ్లోటింగ్ పాంటూన్ వంతెన (పైపా బ్రిడ్జి)ను ఢీకొట్టింది. దీంతో పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషాదంలో 10 మంది దుర్మరణం చెందారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
Boat accident in uttar Pradesh: బృందావన్లోని కేశీ ఘాట్ సమీపంలో యమునా నదిపై ఒక పడవ ప్రమాదం సంభవించింది. పడవలో ప్రయాణిస్తున్న 25 మంది గల్లంతయ్యారు. దీనిపై అధికారులు రంగంలోకిసహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Uttar Pradesh: యూపీలో భారీ ఉగ్ర కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ భగ్నం చేసింది. రైల్వేట్రాక్లు, షోరూమ్లు లక్ష్యంగా యూపీలో భారీగా కుట్రకు ప్రణాళిక రచించిన ముఠాను ఏటీఎస్ సంస్థ వలపన్ని పట్టుకుంది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Meerut Viral Video: యూపీలోని మేరఠ్ శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన కూతురికి పలికిన గ్రాండ్ వెల్కమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు విడాకులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే.. బ్యాండ్ బాజాలతో, పూలమాలలతో స్వాగతం పలికాడు. బంధువులందరూ మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ ఆ క్షణాన్ని వేడుకలా మార్చేశారు. కూతుళ్లు ఎప్పటికీ తల్లిదండ్రులకు భారం కాదని.. కొడుకులతో సమానంగా వారికి గౌరవం దక్కాలని ఆ తండ్రి అన్నాడు. పెళ్లిలో సంతోషం లేనప్పుడు, నరకం అనుభవిస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదని.. తన బిడ్డ గౌరవంగా బతకాలని తాను కోరుకుంటున్నానన్నాడు.
Daughter divorce celebrations in meerut: తన కూతురుకిఇన్నాళ్లకు విముక్తి లభించిందని రిటైర్డ్ జడ్జీ కుటుంబం సంబరాలను చేసుకుంది. యూపీలోని మీరట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kanpur Emotional Incident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో గుండెలను పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండ వేడికి తట్టుకోలేక రోడ్డుపై స్పృహతప్పి పడిపోయిన తల్లిని కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల బాలుడు చేసిన ప్రయత్నం అందరి హృదయాలను కలచివేస్తోంది. స్పృహతప్పి రోడ్డుపై పడిపోయిన తల్లికి నీటిని అందించేందుకు బాలుడు కొద్దిదూరం నుంచి కాళ్లకు చెప్పలు లేకుండా నీళ్ల బాటిల్తో రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిల్లాడు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తూనే.. వీడియో తీసిన వ్యక్తిపై, అటుగా రోడ్డున పోతున్నవారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోర్టుకు ఓ వింత కేసు వచ్చింది. కొడుకు చనిపోవడంతో తమ పోషణను కోడలు చూసుకోవాలంటూ అత్తమామలు.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Woman kills her mother in law in lucknow: ప్రియుడిపైమోజుతో తరచుగా అతనితొ రొమాన్స్ చేసేది. ఈ క్రమంలో ఇది కాస్త అత్తకు తెలిసింది. యూపీలోని లక్నోలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీనిపై అసలు సమాజం ఎటుపోతుందని నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Uttar Pradesh: ఓ భార్య ఫేస్బుక్లో పెట్టిన పోస్టు చూసి భర్త గజగజ వణికిపోయాడు. అంతేకాదు.. ఆమె మొబైల్ ఫోన్లోని ఫొటోలు చూసి కంగుతిన్నాడు. పెళ్లయిన కూడా తన భార్య ప్రియుడితో తిరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇంకా.. ఆమెతో కలిసి ఉంటే ప్రియుడితో కలిసి తనను ఎప్పుడైనా చంపేస్తుందన్న భయంతో భర్త ఓ నిర్ణయానికి వచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Heart-Wrenching Video Watch: ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లాలో 15 ఏళ్ల యువకుడికి నాలుగు నెలల క్రితం కుక్క కరిచింది.. అయితే, పేద తరగతికి సంబంధించిన కుటుంబం కావడంతో చికిత్స చేయించలేకపోయారు. దీంతో ఆ బాలుడు ప్రేమిస్తూ బాధపడుతున్నాడు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది..
Dog leg found in mutton biryani order: ఆకలిగా ఉందని కాన్పూర్ లో ఒక వ్యక్తి బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అందులో అతనికి కుక్క కాలు ఎముక బైటపడింది. దీనిపై అతను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది.