Ayodhya Ram Mandir Holiday: యావత్ హిందూ సమాజం మొత్తం అయోధ్య రామందిరం ప్రాణ ప్రతిష్టాపనోత్సవం కోసం ఎదురుచూస్తోంది. కోట్లాది మంది భక్తజనులు కనులారా వీక్షించాలని భక్తిపూర్వకంగా నిరీక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వైభవాన్ని ఇండియా కూటమి బహిష్కరించింది. అయోధ్య వేడుకకు రాలేమని స్పష్టం చేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెలవు ప్రకటించడం తమ ఇష్టమని ప్రకటించారు.
/telugu/india/siddaramaiah-and-dk-shivakumar-comments-on-ayodhya-pran-pratishtha-holiday-rv-120832 Jan 21, 2024, 07:17 PM IST