ZEE Launches New Channel: సరికొత్త మార్పులతో జీ తెలుగు న్యూస్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ డిజిటల్ న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. జీ మీడియా ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డా. సుభాష్ చంద్ర వర్చువల్ గా ఈ నాలుగు ఛానల్స్ ను మంగళవారం ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రను 'ఎంటర్ప్రెన్యుయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్'తో ఘనంగా సత్కరించింది బాంబే మేనేజ్మెంట్ అసోసియేషన్
/telugu/india/shri-subhash-chandra-named-%E2%80%98entrepreneur-of-the-decade%E2%80%99-by-bombay-management-association-bma-4768 Feb 22, 2018, 01:29 AM IST