Rajya Sabha: తెలంగాణ నుంచి అభిషేక్‌ సింఘ్వీ.. కాంగ్రెస్‌లో కలకలం

Abhishek Manu Singhvi Nominates To Rajya Sabha: పార్టీ మారుతూ కే కేశవ రావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభిషేక్‌ మను సింఘ్వీకి అవకాశం ఇచ్చింది. తెలంగాణ నుంచి అతడిని రాజ్యసభకు నామినేట్‌ చేయడం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది.

  • Zee Media Bureau
  • Aug 15, 2024, 12:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News