CM KCR; జోరు పెంచిన సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

CM  KCR; తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత భారీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 02:09 PM IST

CM  KCR; సీఎం కేసీఆర్ జోరు పెంచారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత భారీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. సుదీర్ఘంగా మూడు గంటలపాటు మంతనాలు జరిపారు. ఈ నెల 18న 5 లక్షల మందితో భారీగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News