Bottle gourd in boy stomach: ఛత్తర్ పూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు కడుపునొప్పితో డాక్టర్ ల దగ్గరకు వెళ్లాడు. వెంటనే వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 52 ఏళ్ల పాత చట్టాన్ని కొట్టి వేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Madhya pradesh: పెళ్లి ఇంట విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ బంధువులు ఇంట శుభకార్యం కోసం వచ్చి, అకాల మరణం చెందారు. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Madhya pradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. యోగా క్యాంపులో రిటైర్డ్ ఆర్మీ అధికారి పాల్గొన్నారు. అందులో అన్ని వయస్సుల వారు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఒక ఆర్మీ జవాన్ దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు.
Madhya pradesh: మహిళను ఇప్పటికే పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో గ్రామస్థులు ఆమెను పాము పగపట్టిందని చెప్తుంటారు. ఈ ఘటన ప్రస్తుతం కట్నీ అనే ప్రాంతంలో తీవ్ర కలకలంగా మారింది.
Old Man Abandons Partner Body On Road: పదేళ్లు కలిసి బతికారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందితే ఆమె అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. చివరకు మృతదేహాన్ని సంచిలో వేసి రోడ్డున వదిలేశారు. ఈ దారుణ సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా ఇద్దరు భార్యలున్న వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Wife On Rent: ఇప్పటి వరకు మనం కేవలం ఇల్లు, కారు, బైక్ అద్దెకు ఇవ్వడం చూశాం. కానీ, మీరెప్పుడైనా భార్యను అద్దెకు ఇవ్వడం చూశారా? కానీ, ఇది నిజం, ఎక్కడో కాదు.. మన దేశంలోనే జరుగుతుంది. రూ. 10 కోసం భార్యను ఇతర మగవారికి అప్పజెప్పే సంస్కృతి కొనసాగుతుంది.
Girl Marries Lord Krishna:మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన శివాని పరిహార్ చిన్నతనంనుంచి కృష్ణుడినే ఆరాధించేది. అంతేకాకుండా ప్రతి రోజు ఆయనను కొలవందే ఏ పనికూడా చేసేది కాదు. తనకు తానుగా.. కృష్ణుడికి భార్యగా భావించేది. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పింది.
Free Fire Dispute Man Burns Car In Gwalior: ఆన్లైన్ గేమ్స్తో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గేమ్లో అమ్మాయితో గొడవ పడిన యువకుడు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి వారి కారును పెట్రోల్ పోసి దగ్ధం చేశాడు.
Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ujjain Reels Clash In Ujjain Mahakaleshwar Temple: ఇప్పుడు అందరూ రీల్స్ పట్టుకుని వేలాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ రీల్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. వాళ్ల పిచ్చి ఆలయాల్లో కూడా కొనసాగుతోంది. దీంతో ఓ ప్రముఖ ఆలయంలో ఇలాగే రీల్స్ చేస్తుండగా అక్కడి అధికారులు అభ్యంతరం చెప్పడంతో లొల్లి లొల్లయ్యింది.
Live In Relationship: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, సహాజీవనం చేసిన మహిళకూడా భరణానికి అర్హురాలేనంటూ మధ్య ప్రదేశ్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొందరు పెళ్లికాకుండానే ఇరువురి అంగీకారాంతో ఒకే ఇంట్లో కొన్నేళ్లపాటు కలసి ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక కేసులో మధ్య ప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలలో నిలిచింది.
April Fool Day Prank Turned Into Tragedy: సరదాగా స్నేహితుడిని ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేస్తున్నట్లు నటిద్దామనుకుని నిజంగంటే ప్రాణాలు కోల్పోయాడు.
Massive Fire At Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పూజారులు భస్మహరతి చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయంకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనలకు గురయ్యారు.
Massive Fire Explossion: సచివాలంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనుల వ్యవధిలోనే దుమ్ము ధూళితో ఆ ప్రాంత మంతా చీకటిగా మారిపోయింది. నల్లటి పొగలు అక్కడి ప్రాంతంలో వ్యాపించాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Madhya Pradesh: పెళ్లి తర్వాత భార్యభర్తలన్నాక కొన్ని సార్లు మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, చుట్టుపక్కల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఏదైన వివాదాలు సంభవిస్తే వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ప్రతిదానికి పోలీసులు, కోర్టుల వరకు వెళ్తుంటారు.
Madhya Pradesh: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరితో మరోకరు ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్లాన్ లు కూడా వేసుకున్నారు. సమాజం ఒప్పుకోకున్న కూడా ఒక్కటిగానే ఉండాలనుకున్నారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madhya Pradesh: యువకుడి తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉంటారు. నాకు అమ్మాయిని చూసే తీరక కూడా వాళ్లకు లేదని కొత్త మార్గంలో ప్రచారం ప్రారంభించాడు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madhya Pradesh: అప్పటి వరకు పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ ఒక్కసారిగా పెళ్లికి వచ్చిన అతిథులంతా భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు సోఫా చైర్ ల కింద దూరిపోయారు. 12 మంది వరకు తీవ్రంగా గాయపినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లి కాస్త గందర గోళంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.