Headlines Today: ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు..

ALL IN ONE NEWS: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 02:38 PM IST

ALL IN ONE NEWS: 
>> ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనని మోసం చేశాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలో బాధిత మహిళ మౌనదీక్ష చేపట్టింది. 
>> బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నేతలు నిరసన చేపట్టారు. 
>> ఏలూరు ఏజెన్సీ గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాహుల్ దేవ్ శర్మ ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News