Polavaram Flood: పోలవరంకు భారీగా వరద.. మంత్రి అంబటి కీలక ఆదేశాలు!

AP Rains: AP Minister Ambati Rambabu virits Polavaram, inspected godavari flood. గోదావరి వరద నీటి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశించారు.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 10:12 PM IST

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. భారీ వరదతో ప్రాజెక్టులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. గోదావరి వరద నీటి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News