Cm Ys Jagan: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం జగన్‌..

CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 05:49 PM IST

CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్‌ బస్సును ప్రారంభించనున్నారు. రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, స్వామిని దర్శించుకుం టారు.  రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు.

Video ThumbnailPlay icon

Trending News