Nellore court: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి అప్పగింత

Document theft case in Nellore court : నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. మంత్రి కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన దస్త్రాలు, పెన్ డ్రైవ్ వంటి సాక్ష్యాధారాలు మాయం అవడం సంచలనం సృష్టించింది.

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 09:56 AM IST

Document theft case in Nellore court : మంత్రి కాకానిపై నమోదైన కేసుకు సంబంధించిన దస్త్రాలు చోరీకి గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన ఈ కేసుపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Video ThumbnailPlay icon

Trending News