Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరికను కన్ఫార్మ్ చేసిన పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. 

  • Zee Media Bureau
  • Jun 23, 2023, 10:07 AM IST

Video ThumbnailPlay icon

Trending News