Godavari floods: గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాదస్థాయికి నీటిమట్టం

Godavari floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి భారీస్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. 

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 02:51 PM IST

Godavari floods: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News