YSRCP plenary: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రారంభం

YSRCP plenary: పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ నివాళి అర్పించారు. ఇక ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:04 PM IST

YSRCP plenary: పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ నివాళి అర్పించారు. ఇక ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు. జగన్ ను శాశ్వత అధ్యక్ష్యుడుగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News