YS Sharmila Got Emotional About Tribal Deaths In Agency: అటవీ ప్రాంతంలో ఆదివాసులు మృతి చెందుతుండడంతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila vs Chandrababu: ఆరోగ్య శ్రీ పథకం బకాయిల కోసం ప్రైవేటు ఆస్పత్రుల ఆందోళనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Fire On Chandrababu Aarogyasri Dues: ఆరోగ్య శ్రీ పథకం పెట్టి వైఎస్సార్ దేవుడైతే.. ఆ పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. నారా వారి ఆరోగ్య సేవా అని పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Slams On Modi AP Tour: జీఎస్టీ ఉత్సవ్ పేరిట ప్రధాని మోదీ చేపట్టిన ఏపీ పర్యటన తుస్సుమంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. మోదీ పర్యటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వినేవాడుంటే చెప్పేవాడు మోడీ అన్నట్లు.. ఎద్దేవా చేశారు. అదేమిటో తెలుసుకుందాం.
YS Sharmila Sensation Comments On PM Modi Tour: ఏపీలో పర్యటన చేపట్టనున్న ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చెప్పేవన్నీ బూటకమని ప్రకటించారు. ప్రత్యేక హోదాపై నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.
Govt Of AP Must Resolve 29 Demands Of Govt Employees: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసనకు సిద్ధమవడంతో కలకలం రేపగా.. వారి ఆందోళనపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila On Kurupam Hostel Incident: కురుపాం గురుకులం ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టలేరా? అని చంద్రబాబును నిలదీశారు. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని మరోసారి ప్రశ్నించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను మంగళవారం షర్మిల పరామర్శించారు.
YS Sharmila At KGH Hospital: కలుషిత వాతావరణంతో కురుపాం విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయిన వారిని వైఎస్ షర్మిల పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Gets Emotional On Trolls About Her Family: తనపై.. తన కుటుంబంపై జరిగిన విమర్శలు, ట్రోల్స్పై వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. తనను, తన తల్లిదండ్రులు, భర్త, పిల్లలపై దూషించారని వైఎస్ షర్మిల తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
YS Sharmila Questions To Chandrababu Ahead Kurupam Hostel Incident: కురుపాం గురుకులం ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగానని.. కానీ దాన్ని తప్పుబట్టారని గుర్తుచేసుకున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను ఆమె పరామర్శించారు.
YS Sharmila Gives Explanation About Comments On TTD Temples: తాను ప్రజా సమస్యలు.. విద్యార్థుల కష్టాలను ప్రస్తావిస్తే.. దాన్ని వదిలేసి మతం.. గుడులు అని ప్రచారం చేయడం తప్పు అని వైఎస్ షర్మిల తప్పుబట్టారు. కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు అని ప్రకటించారు.
YS Sharmila Slams To Chandrababu On Liquor Sales: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, రైతుల కష్టాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపుతూ రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ys Raja Reddy: వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ కు వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ షురూ అయ్యింది. రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాజారెడ్డి కర్నూలు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని చెప్పవచ్చు. అయితే షర్మిల మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
ys Sharmila slams on ap govt: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు సర్కారుతో పాటు, మాజీ సీఎంపై కూడా నిప్పులు చెరిగారు. ఇద్దరు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్ ను ఒక అనాథ ప్రాజెక్ట్ గా మార్చారన్నారు. అంతేకాకుండా అసలు పట్టించుకోవడంలేదన్నారు.
YS Sharmila On Vizag Steel Plant: విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్కసారి స్టీల్ ప్లాంట్కు వెళ్లాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు. స్టీల్ ప్లాంట్పై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Slams To Chandrababu And Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు కనీసం మానవత్వం లేదని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila Slams To Narendra Modi On Vizag Steel Plant EOI: వైజాగ్ స్టీల్ ప్లాంట్పై మరోసారి కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వైఎస్ షర్మిల ఖండించారు. స్టీల్ ప్లాంట్లో ఈఓఐలకు ప్రైవేటు కాంట్రాక్టర్లను పిలవడాన్ని తప్పుబట్టారు.
YS Sharmila Sensational Comments On YS Jagan And YSR: తన తండ్రి వైఎస్సార్కు.. వైఎస్ జగన్కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. వైఎస్సార్ విగ్రహం కూల్చివేతపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Slams To Chandrababu: తన తండ్రి వైఎస్సార్ కల అయిన పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారా? అని చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు చేపట్టడం సరికాదని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.