Ganesh mandaps 2022: గణేష్ మండపాల సంఖ్య తగ్గించడంపై నేతల ఆగ్రహం

Ganesh mandaps 2022: గణేష్ మండపాల సంఖ్య తగ్గించాలన్న ఏపీ సర్కారు నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే విఘ్నాలా అంటూ బీజేపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Aug 29, 2022, 04:37 PM IST

Ganesh mandaps 2022: వినాయక చవితి వేడుకలు చేసుకునే వీలు లేకుండా గణపతి మండపాలు తగ్గించడం ఏంటంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేపట్టాల్సిందిగా బీజేపి పిలుపునిచ్చింది. మరిన్ని డీటేల్స్ కోసం.. 

Video ThumbnailPlay icon

Trending News