Munugode Bypoll: మునుగోడు ఎన్నికల ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్..

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 04:12 PM IST

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు. రాజగోపాల్‌ రెడ్డి డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో మా నల్గొండ ప్రతినిధి రమేశ్ ఫేస్‌ టు ఫేస్.

Video ThumbnailPlay icon

Trending News