Nirmala Sitharaman: 'రాష్ట్రపతిని అవమానించారు'.. కాంగ్రెస్ నేతలపై నిర్మలా సీతారామన్ ఫైర్

Nirmala Sitharaman: రాజ్యసభలో కాంగ్రెస్ నేతల నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రపతిని అవమానించారంటూ వారిపై నిర్మలా ఫైర్ అయ్యారు. 
 

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 04:57 PM IST

Nirmala Sitharaman: రాష్ట్రపతిని అవమానించారంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ రాజ్యసభలో నిర్మలా డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News