CM Revanth Reddy: రేవంత్ రెడ్డి.. మరో రాజశేఖర్ రెడ్డి..! భావోద్వేగానికి గురైన రైతు..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు.. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు. 

  • Zee Media Bureau
  • Jul 18, 2024, 06:44 PM IST

సీఎం రేవంత్ రెడ్డి తాజాగా రుణమాఫీపై అధికారులు,రైతులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడరు. ఈ నేపథ్యంలో..  నిజామాబాద్ కు చెందిన ఒక రైతు భావోద్వేగానికి గురయ్యాడు. సీఎం రేవంత్ ను.. దివంగత నేత రైతులకు మంచి చేసిన విధంగా చేస్తున్నారని అన్నాడు.

Video ThumbnailPlay icon

Trending News