Kamareddy: బంద్ కు పిలుపు... రైతు జేఏసీ, బీజేపీ ముఖ్య నేతలు హౌస్ అరెస్ట్

Kamareddy: రైతు జేఏసీ బంద్ పిలుపు ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతు జేఏసీ, బీజేపీ ముఖ్యనేతలను అదుపులోకి తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 03:38 PM IST

Kamareddy: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు  హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసీ, బీజేపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News