Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్..

Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 10:30 AM IST

Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు. కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న మునుగోడుపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సాధించింది. ఎల్లుండి మునుగోడు నేతలతో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ చర్చించనున్నారు. అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై అన్ని పార్టీలు పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News