AP Schools Re-Open: ఏపీలో మోగిన బడిగంట.. స్కూల్ బాట పట్టిన విద్యార్థులు!

Schools Re Open from today in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడిగంట మోగింది. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాట పడుతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 09:21 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడిగంట మోగింది. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాట పడుతున్నారు. ఇన్నిరోజులు మూలాన పడిన బ్యాగ్ దుమ్ము దులిపి మరీ స్కూల్ బాట పట్టారు. సోమవారమే స్కూల్స్ మొదలు కావాల్సి ఉన్నా.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నేటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News