CM Jagan : పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది: సీఎం జగన్‌

CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Nov 5, 2022, 02:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News