Covid=19 alert: కరోనా కట్టడిపై కేంద్రం కసరత్తు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ప్రత్యేక భేటీ..

Covid=19 alert:  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. ఇవాళ రాష్ట్రాల  ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం కానున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 23, 2022, 03:53 PM IST

Covid=19 alert: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయి.. దాని కట్టడిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రాల  ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు  ఈ సమావేశం జరగనుందని సమాచారం. 

Video ThumbnailPlay icon

Trending News