Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టీపీసీసీ ప్లాన్‌

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

  • Zee Media Bureau
  • Nov 5, 2022, 01:39 PM IST

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 12 రోజుల పాదయాత్ర ముగించుకుని మహారాష్ట్రకు వెళ్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈనెల 7వ తేదీన రాహుల్ రాష్ట్ర సరిహద్దు దాటి డెగ్లూర్ వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News