Minister Kakani Govardhan Reddy: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను: మంత్రి కాకాణి

Minister Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని తాను అఫిడవిట్‌ దాఖలు చేశానని చెప్పారు.

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 05:05 PM IST

Minister Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని తాను అఫిడవిట్‌ దాఖలు చేశానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని తాను చూడలేదని ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి అని స్పష్టం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News