COVID-19 in AP: 7 లక్షలకు చేరువలో కరోనా రికవరీ కేసులు

అమరావతి: ఏపీలో శనివారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 73,625 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించగా అందులో 5,653 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది.

Last Updated : Oct 14, 2020, 06:45 AM IST
COVID-19 in AP: 7 లక్షలకు చేరువలో కరోనా రికవరీ కేసులు

అమరావతి: ఏపీలో శనివారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 73,625 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించగా అందులో 5,653 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 46,624 యాక్టివ్‌ కేసులు ఉండగా మరో 6,97,699 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 35 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో నేటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,194 కి చేరింది. Also read : Telangana Covid-19: రాష్ట్రంలో 35లక్షలు దాటిన కరోనా టెస్టులు

AP-health-bulletin-news-on10th-october-2020

ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 64,94,099 కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా కరోనా సోకిన కేసులు, మృతులు, రికవరీల సంఖ్యను పై హెల్త్ బులెటిన్ పట్టికలో గమనించవచ్చు.

Trending News