Nara lokesh tweet on Assamese child singing: అస్సాంకు చెందిన బాలిక గీతాగోవిందం మూవీలోని పాటను పాడటంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్విట్ చేస్తు వీడియోను సైతం పోస్ట్ చేశారు.
Nandyal District: ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం కృష్ణారావుపేట గ్రామంలో ప్రమాదవశాత్తు 40 గేదెలు వ్యవసాయ బావిలో పడిపోయాయి. దీంతో ఊపిరాడక ఎనిమిది గేదెలు మృతి చెందాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ap govt key decision on population policy: జనాభాను పెంచేందుకు ఏపీ చంద్రబాబు నాయుడుకీలక ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా మూడొ సంతానంకు రూ. 30 వేలు, నాలుగో సంతానంకు రూ.4 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
AP Free Electricity: ఏపీలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పేద వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పలు పథకాలను అమలు చేస్తోంది. బీసీ వర్గాల్లోని అర్హులైన వారికి ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Telangana Weather Update: గత ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడు లేనట్టుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా మాడు పగలే ఎండలతో ప్రజలు ఉక్కబోతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడారిలో ఒయాస్సిలా చల్లటి కబురు చెప్పింది.
Devotee Donates Innova Car To Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామికి చెన్నైకు చెందిన భక్తుడు పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్ సుందర్ ఇన్నోవా కారును విరాళంగా ఇచ్చాడు. రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారును టీటీడీ అధికారులకు శుక్రవారం అందించారు. ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కారు తాళాలు అందుకున్నారు.
Nitish Kumar Reddy Visits Tirumala Temple A Head IPL 2026: తిరుమల శ్రీవారిని సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నాడు. శుక్రవారం నైవేద్య విరామంలో నితీశ్ తన కుటుంబసభ్యులతోపాటు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్రావు, ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
Telangana Weather Update: తీవ్ర ఎండల నేపథ్యంలో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఈ సారి ఋతుపవనాలు అన్నింటి కంటే ముందుగా రాబోతున్నట్టు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
AP Govt Announces Good News To Govt Teachers On Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచర్లకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రమోషన్లలో కొత్త రూల్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Just One Day After Wedding Bride Meets Tragic End And Also Her Mother In Vizag: ఎంతో ఆనందోత్సాహాలతో రాత్రి భర్త తన మెడలో మూడు ముళ్లు వేయడంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వధువు.. తెల్లారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రాత్రి పెళ్లి భజంత్రీలు మోగిన చోట.. తెల్లారి చావు డప్పు మోగింది. వధువు, ఆమె తల్లి మృతిచెందిన ఈ విషాద సంఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow AMCA Project Foundation Stone Laying Ceremony At Puttaparthi: కరువుకు కేరాఫ్గా నిలిచిన అనంతపురం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తోంది. తాజాగా అనంతపురము జిల్లాకు మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. అధునాతన యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Telangana Weather Update: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా వడగాలులతో అట్టడికిన తెలంగాణలో వడగాలుల నుండి ఉపశమనం పొందనున్నట్టు వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది.
AP CM Chandrababu Announces Convoy Reduced Up To 50 Percent From Tomorrow:ప్రధాని మోదీ బాటలోనే ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. పొదుపు మంత్రంలో భాగంగా వాహనాలను తగ్గించే కార్యక్రమంలో చంద్రబాబు చేరిపోయారు. తన కాన్వాయ్లోని వాహనాలను 50 శాతానికి తగ్గించాలని చంద్రబాబు నిర్ణయించారు. రేపటి నుంచే అమలు చేయనున్నారు.
Chandrababu naidu on work from home concept: ప్రధాని ఇటీవల సూచించిన పొదుపు ప్రణాళికలు పాటించాలని ఏపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా "వర్క్ ఫ్రమ్ హోమ్" అనేది ఇక ఫ్యూచర్ కాదు.. అది ఇప్పుడు రియాలిటీ అని స్పష్టం చేశారు.
Telangana Weather update: గత రెండు రోజులుగా కాస్త చల్లబడిందన్న తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంతేకాదు హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధరనం కంటే 2 డిగ్రీలు పెరిగాయి. దీంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడుతున్నారు.
NTR: నందమూరి తారక రామారావు..అభిమానులు ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఈ పేరు ఓ ప్రభంజనం. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి మూడు దశాబ్దాలు దాటినా.. ఆయన పేరు తలవని రాజకీయ పార్టీ తెలుగు నేలపై లేదు. ఇప్పటికే తెలుగు నాట ఎన్టీఆర్ ముందు .. తర్వాత అనేంతగా తన సినీ రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించారు. ఇక అన్నగారి జీవిత చరిత్రపై ఇప్పటికే పలు పుస్తకాలు విడుదలయ్యాయి. తాజాగా అన్నగారి సినీ, రాజకీయ ప్రస్థానాలపై మరో పుస్తకం విడుదలైంది.
AP Ration Card: రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించాలని.. లేదంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరించింది. అలానే రేషన్ కూడా ఇవ్వరని తెలిపింది.
Grand Arrangements At Japali Hanuman Temple In Tirumala For Hanuman Jayanthi: హనుమంతుడు జన్మించిన నేలగా చెబుతున్న జాపాలీ తీర్థంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. రేపు హనుమాన్ జయంతికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండడంతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
AP CM Chandrababu Request Funds To Union Ministers Amit Shah And CR Patil At New Delhi: కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మరోసారి ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించి వాటికి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్ను కోరారు.
Telangana Heat Waves: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించినా.. మరో 15 రోజులు పాటు ఎండలు ఎన్నడు లేనంతగా తీవ్రంగా ఉండనున్నాయి. వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Update: మే నెల ప్రారంభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు కాస్తూనే మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. మరోవ 48 గంటల్లో అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Prabhas Peddamma Shyamala At Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ప్రభాస్ పెద్దమ్మ ఇతర సినీ ప్రముఖులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో చూసేయండి.