రూ.2 కోట్లు విరాళం అందజేసిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో తాను రెండు కోట్ల రూపాయాలు అందజేస్తానని ఇటీవల ప్రకటించడం తెలిసిందే.

Last Updated : Apr 3, 2020, 03:47 PM IST
రూ.2 కోట్లు విరాళం అందజేసిన పవన్ కల్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో తాను రెండు కోట్ల రూపాయాలు అందజేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు తాను ప్రకటించిన రూ.2 కోట్ల రూపాయలను అందజేశారు. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ 

ప్రధాని సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కు చెప్పినట్లుగానే రూ.1 కోటి రూపాయలను చెక్ రూపంలో జమ చేశారు. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల రూపాయులు, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల రూపాయలను చెక్ రూపంలో జమ చేశారు. అనంతరం నగదు బదిలీ చేశానంటూ ఆ చెక్కుల ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. షాకింగ్.. నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్న తబ్లిగీ జమాత్ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి నగదు జమ చేసిన అనంతరం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇది. కరోనా మహమ్మారిపై పోరులో తనవంతు సాయం అందజేశానని, మీరు కూడా తోచినంత విరాళం అందించి కరోనాపై పోరాటంలో భాగస్వాములు కావాలని తన ట్వీట్ ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.  ప్రపంచంలోనే హాట్ మోడల్.. అందాల నయగారా

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News