KTR: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) తెలిపారు.13 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు కేటీఆర్. 

Last Updated : Aug 1, 2020, 04:45 PM IST
KTR: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) తెలిపారు.13 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు కేటీఆర్. టీఆర్ఎస్ ( TRS ) పార్టీ నేడు విజయవంతంగా దూసుకెళ్తోంది అంటే దానికి కారణం కార్యకర్తలే అని.. అలాంటి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని స్పష్టం చేశారు. కార్యకర్తల బీమా కోసం బీమా కంపెనీలకు ఇవాళ చెక్కులు అందజేశారు కేటీఆర్.

Read This Story Also: Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

మొత్తం 60 లక్షల మంది తెరాస కార్యకర్తల కోసం మొత్తం రూ.16.11 కోట్ల ప్రీమియం చెక్కలు కంపెనీలకు అందించారు. కార్యకర్తల ఇన్సురెన్స్ ( TRS Supporters Insurance ) కోసం ఇప్పటి వరకు రూ.47.65 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కార్యకర్తల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని తెలిపిన మంత్రి కేటీఆర్.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకురానున్నారట తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటాం అని స్పష్టం చేశారు. WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు )

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x